- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముంబై గెలిస్తే పోటీలో నిలుస్తుంది
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2023లో ముంబై జట్టు ఫెలవమైన ఆట తీరుతో ఘోర పరాజయాలను ముటగట్టుకుంది. ఈ ఓటమిల నుంచి కోలుకుని వరుస విజయాలతో తిరిగి ఫామ్లోకి వచ్చిన ముంబై జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో టేబుల్ నాలుగో స్థానంలో ఉంది. ఈ క్రమంలో ముంబై జట్టు ప్లే ఆఫ్ రేసులో కొనసాగాలి అంటే గుజరాత్ తో ఇవాళ జరిగే 57వ మ్యాచ్లో ముంబై కచ్చితంగా గెలవాల్సి ఉంది.
ఒకవేళ ఓటమి చెందితే.. ముంబై ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టతరంగా మారనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ లో ముంబై కచ్చితంగా గెలిచి తీరాల్సి ఉంది. అలాగే మరో పక్క ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే ఈ సీజన్ లో ప్లే ఆఫ్ చేరిన మొదటి జట్టుగా గుజరాత్ నిలువనుంది. ప్రస్తుతం GT జట్టు 11 మ్యాచుల్లో 8 గెలిచి 16 పాయింట్లతో టాప్ పోజిషన్లో ఉంది.
Also Read.
Next Story