- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ 2021 చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య కాసేపట్లో జరగనుంది. దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్ కోసం చెన్నై వర్సెస్ కోల్కతా సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫైనల్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకుంటాడని వ్యాఖ్యానించారు. గాయం నుంచి కోలుకున్న కోల్కతా ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
Next Story