- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశీయ అతిపెద్ద ఇంధన కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం ఏకంగా 13 రెట్లు వృద్ధితో రూ. 6,025.81 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో సంస్థ రూ. 468.04 కోట్ల లాభాలను ఆర్జించింది.
సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ ఏకీకృత ఆదాయం 13.39 శాతం తగ్గి రూ. 1.29 లక్షల కోట్లకు చేరుకుంది. ఇతర ఆదాయం గతేడాది నమోదైన రూ. 449.09 కోట్లను ఈసారి రూ. 1,157.99 కోట్లకు పెరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. త్రైమాసిక ఆర్థిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఐవోసీ షేర్లు మిడ్ సెషన్ సమయానికి 2.55 శాతం పెరిగి రూ. 80.45 వద్ద ట్రేడయింది.
Next Story