మోడీ.. రజనీ.. ఇప్పుడు అక్షయ్!

by  |
మోడీ.. రజనీ.. ఇప్పుడు అక్షయ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తలైవా రజనీకాంత్ తర్వాత ‘ఇన్‌టు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ షో చేయబోతున్నారు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్. డిస్కవరీ చానల్‌లో ప్రసారం కాబోతున్న ప్రోగ్రామ్‌లో రీల్ హీరో అక్షయ్, రియల్ హీరో బేర్ గ్రిల్స్‌తో కలిసి అడ్వెంచర్స్ చేశాడు. ఇప్పటికే ప్రోమో విడుదల కాగా.. సెప్టెంబర్ 11న రా. 8 గంటలకు డిస్కవరీ ప్లస్‌‌లో ప్రసారం కానుంది.

https://twitter.com/akshaykumar/status/1300305625335787521?s=09

ఈ ప్రోగ్రామ్ చేసే ముందు గట్టి సవాళ్లనే ఊహించానని తెలిపిన అక్షయ్.. బేర్ గ్రిల్స్ తనను ‘ఏనుగు పూప్ టీ’తో పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేశాడని చెప్పాడు. ఈ ప్రయాణం బాగుందని తెలిపాడు.

Next Story

Most Viewed