- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ ఇందిరా పార్క్లో మహా ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ మహాధర్నాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్నా చౌక్ వద్దకు వెళ్లినప్పటికీ, ఆయన స్టేజ్ మీదకు వెళ్ళకుండా, జనం మధ్యలో కూర్చోవడం సర్వత్రా చర్చానీయశంగా మారింది. ఈ ఘటనను చూసిన వారందరూ కేటీఆర్ ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తు చేస్తున్నట్లు ఉందటున్నారు. ఇక ఈ ధర్నా కార్యక్రమం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్నది.
Next Story