- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: ఈ నెల 25న మరో విడత కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేయనున్నారు. వీటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల కింద రూ.18 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పథకం కింద 9 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనున్నట్టు పీఎంవో తెలిపింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను వారి అకౌంట్లలలో డిజిటల్ పద్దతిలో జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు రాష్ట్రాల రైతులతో ప్రధాని మోడీ మాట్లాడ నున్నారు.
Next Story