- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం. ఈ పిటిషన్ పై ధర్మాసం ఇచ్చే తీర్పుపై అందరిలో ఆసక్తి నెలకొన్నది. అయితే గతంలో సచివాలయం కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ వ్యక్తి సచివాలయం కూల్చివేత పనులను నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం సచివాలయం కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశిస్తూ ఆ పిటిషన్ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Next Story