- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వేములవాడ : గత 45 రోజులుగా తాగడానికి నీళ్ళు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో ఖాళీ బిందెలతో మహిళలు గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చెపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 45 రోజులుగా 4వ వార్డులో తాగడానికి నీళ్లు లేవని పలుమార్లు సర్పంచ్, వార్డు మెంబర్లకు విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని, అందుకే ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట ఆందోళన చేపట్టామన్నారు. ఈ క్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ.. మూడు, నాలుగు రోజులలో నీటి సరఫరా సక్రమంగా వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.
Next Story