చి'వరి' దాకా కొంటాం: మంత్రి అల్లోల

by  |
చివరి దాకా కొంటాం: మంత్రి అల్లోల
X

దిశ, ఆదిలాబాద్: వరి ధాన్యం కొనుగోళ్లను చివరివరకూ కొనసాగిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం దస్తూరాబాద్ మండలం చెన్నూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని దళారీలకు అమ్మొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, ఎస్పీ శశిధర్ రాజు పాల్గొన్నారు.

Tags: minister indrakaran reddy, paddy purchasing centres, visit, nirmal

Next Story

Most Viewed