అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

by  |
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
X

దిశ,నిర్మల్: బాసరలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వసంత పంచమి సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని రాష్ర్ట అటవీ న్యాయ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి ఆయన పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో వైపు వసంత పంచమి సందర్బంగా ఆలయంలో భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అర్థరాత్రి నుంచే భక్తులు క్యూ కట్టారు.

Next Story

Most Viewed