- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : హిందూ మహా సముద్రంలో ఇండోనేషియాకు చెందిన జలాంతర్గామి(German-made submarine, KRI Nanggala-402) గల్లంతు అయ్యింది. ఈ జలాంతర్గామిలో 53 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. జలాంతర్గామి.. ఇండోనేషియాలోని బాలీ తీరంలో ప్రయాణిస్తుండగా సంబంధాలు తెగిపోయిన్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జలాంతర్గామి గాలింపు కోసం.. ఇండోనేషియా ప్రభుత్వం సింగపూర్, ఆస్ట్రేలియా సాయం కోరింది.
Next Story