- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇండియన్ సినిమా రంగంలో సరికొత్త విప్లవం రాబోతుంది. సినిమా షూటింగ్ విషయంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, చాలెంజ్ల నడుమ షూటింగ్ జరపలేకపోతున్న కారణంగా.. ఇండియాలో తొలిసారిగా వర్చువల్ షూటింగ్ జరగబోతోంది. ‘సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన విప్లవాన్ని ఉపయోగిస్తూ వర్చువల్ షూటింగ్ ద్వారా సినిమా పూర్తి చేయబోతున్నాం’ అంటూ ప్రకటించారు మాలీవుడ్ సూపర్ స్టార్ పృథ్విరాజ్.
పృథ్విరాజ్ సుకుమారన్ వారియర్గా కనిపించబోతున్న ఈ చారిత్రాత్మక చిత్రాన్ని గోకుల్ రాజ్ భాస్కర్ డైరెక్ట్ చేయబోతున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ సినిమాను నిర్మిస్తుండగా.. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది మూవీ యూనిట్.
https://www.instagram.com/p/CD-iCqig7fS/?igshid=1c3wvmzc1v5dq