- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్లో బుధవారం కరోనా టీకా తీసుకున్నారు. అనంతరం అర్హులందరూ టీకా తీసుకోవాలని సూచించారు. చరిత్రాత్మక వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య వర్కర్లను అభినందించారు. రాష్ట్రపతితో పాటు బుధవారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి డోసు తీసుకున్నారు.
Next Story