- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : భారతదేశ ప్రథమపౌరుడు రామ్నాథ్ కోవింద్ మంగళవారం తిరుమలకు చేరుకోనున్నారు. ఉదయం 10.30గంటల ప్రాంతంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్, సీఎం జగన్ ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు.
ఆ తర్వాత కోవింద్ శ్రీవారిని, తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం పద్మావతి గెస్ట్హౌస్లో బస చేయనున్నారు. మరల సాయంత్రం 4గంటల ప్రాంతంలో తిరుమల నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు.
Next Story