రాష్ట్రపతి కోవింద్ తిరుపతి షెడ్యూల్..

by  |
రాష్ట్రపతి కోవింద్ తిరుపతి షెడ్యూల్..
X

దిశ, వెబ్‌డెస్క్ : భారతదేశ ప్రథమపౌరుడు రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం తిరుమలకు చేరుకోనున్నారు. ఉదయం 10.30గంటల ప్రాంతంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్రన్, సీఎం జగన్ ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు.

ఆ తర్వాత కోవింద్ శ్రీవారిని, తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. మరల సాయంత్రం 4గంటల ప్రాంతంలో తిరుమల నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు.


Next Story

Most Viewed