- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జమ్ముకశ్మీర్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో భారత జవాన్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి రాజౌరీ జిల్లా సుందర్బనీ సెక్టార్లో పాక్ సైన్యం అప్రకటిత కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో భారత్ జవాన్ లక్ష్మణ్ మృతి చెందాడు. మృతుడు రాజస్థాన్లోని జోధ్పూర్వాసి. పాక్ కాల్పులను భారత్ బలగాలు ధీటుగా తిప్పికొడుతున్నాయని రక్షణ ప్రతినిధి తెలిపారు.
Next Story