- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్: ఇండియా పేరు వింటేనే అంతెత్తున లేచే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) తమకు సహాయం చేసేందుకు లండన్లో ఉంటున్న భారతీయ డాక్టర్ను నియమించుకున్నది. పీసీబీ మెడికల్ కమిటీ చీఫ్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉన్నది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీసీబీ)లో కరోనా కలకలం సృష్టించి లీగ్ వాయిదా పడింది. దీనికి కారకులైన వారలో మెడికల్ కమిటీ చీఫ్ డాక్టర్ సొహైల్ సలీమ్ కూడా ఉన్నారు. ఈ విషయంలో డాక్టర్ సలీమ్ను బాధ్యుడిగా చేసి పదవి నుంచి తొలగించారు.
ఆ పదవిలో నియమించడానికి ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నది. ఈ ప్రాసెస్లో పీసీబీకి సహాయం చేయడానికి లండన్లో ఉంటున్న భారతీయ డాక్టర్ను సలహాదారుగా నియమించుకున్నది. అయితే అతడి పేరు మాత్రం వెల్లడించలేదు. అతనితో పాటు యూకేలో ఉంటున్న పాకిస్తానీ డాక్టర్ డాక్టర్ జాఫర్ కూడా జత కలవ నున్నట్లు పీసీబీ వర్గాలు చెప్పాయి.
Next Story