- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా బాధితులకు సైనికుల విరాళం
<p>దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ బాధితుల సహాయార్థం జిల్లాకు చెందిన 30 మంది సైనికులు రూ. 57,500 విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కును కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీకి సోమవారం అందజేశారు. కరోనా నివారణకు సాయం చేసిన సైనికులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సాళ్ల రాకేశ్, ఎం.శివ గణేష్, ఎ. ప్రియేందర్, పి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. tags;coronavirus,Adilabad,Indian Army,donations</p>
X
దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ బాధితుల సహాయార్థం జిల్లాకు చెందిన 30 మంది సైనికులు రూ. 57,500 విరాళం ప్రకటించారు. సంబంధిత చెక్కును కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీకి సోమవారం అందజేశారు. కరోనా నివారణకు సాయం చేసిన సైనికులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సాళ్ల రాకేశ్, ఎం.శివ గణేష్, ఎ. ప్రియేందర్, పి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
tags;coronavirus,Adilabad,Indian Army,donations
Next Story






