- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్నరెండో టెస్ట్లో భారత్ లంచ్ విరామానికి 2వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 7 పరుగులకే బౌల్ట్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన పుజారా మరో ఓపెనర్ పృథ్వీషాకు చక్కటి సహకారం అందించాడు. పృథ్వీ షా 64 బంతుల్లో( 54, 8ఫోర్లు, ఓ సిక్సర్తో) అర్థ సెంచరీ చేసి జేమీసన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీ(3), పుజారా(15) పరుగులతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.
Next Story