నెల రోజుల నుంచి నలుగుతున్న వివాదంపై నేడు చైనాతో చర్చలు..!

by  |
నెల రోజుల నుంచి నలుగుతున్న వివాదంపై నేడు చైనాతో చర్చలు..!
X

దిశ, వెబ్ డెస్క్: చైనా, భారత్ దేశాలకు చెందిన అధికారులు నేడు సమావేశం కానున్నారు. తూర్పు లదాఖ్ లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా, భారత్ మధ్య నలుగుతున్న సరిహ్దద్దు వివాదానికి సంబంధించి చర్చలు జరపనున్నారు. సుమారు నెల రోజుల నుంచి నలుగుతున్న సరిహద్దు వివాదానికి ఈ సమావేశంతో పరిష్కారం దొరికే అవకాశమున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed