- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజూ కొత్తగా వందల్లో నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా ఇంచుమించు 500 చొప్పున కొత్త కరోనా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,577కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించింది. మొత్తం 83 మంది మృతి చెందినట్టు వివరించింది. ఢిల్లీలో కరోనా కేసులు 500 దాటింది. ఢిల్లీలో 503 కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో 490, తమిళనాడులో 485, కేరళలో 306 కరోనా కేసులు నమోదయ్యాయని వివరించింది.
Tags: Coronavirus, india, cases, deaths, spread
Next Story