భారత్ @ 3,577 కరోనా కేసులు

by  |
భారత్ @ 3,577 కరోనా కేసులు
X

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజూ కొత్తగా వందల్లో నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా ఇంచుమించు 500 చొప్పున కొత్త కరోనా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,577కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించింది. మొత్తం 83 మంది మృతి చెందినట్టు వివరించింది. ఢిల్లీలో కరోనా కేసులు 500 దాటింది. ఢిల్లీలో 503 కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో 490, తమిళనాడులో 485, కేరళలో 306 కరోనా కేసులు నమోదయ్యాయని వివరించింది.

Tags: Coronavirus, india, cases, deaths, spread


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed