- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 4,01,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 3,523 మంది మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో ఒక్కరోజులో 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రసుత్తం దేశంలో 32,68,710 యాక్టివ్ కేసులు ఉండగా.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,91,64,969 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి 2,11,853 మంది మృత్యువాతపడ్డారు.
Next Story