- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 2,57,299 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా 4,194 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక.. వైరస్ బారిన పడ్డవారిలో 3,57,630 మంది తాజాగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29,23,400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 2,62,89,290 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. 2,95,525 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. ఇక.. 2,30,70,365 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Next Story