దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..

by  |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 2,57,299 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ కారణంగా 4,194 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక.. వైరస్ బారిన పడ్డవారిలో 3,57,630 మంది తాజాగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29,23,400‬ యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 2,62,89,290 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. 2,95,525 మంది వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు. ఇక.. 2,30,70,365 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Next Story

Most Viewed