బిగ్ బ్రేకింగ్.. ఒలంపిక్స్‌‌లో 41 ఏళ్ల తర్వాత రికార్డు సృష్టించిన భారత హాకీ జట్టు

by  |
Hockey
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు రికార్డు సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు సెమీస్‌కు చేరింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బ్రిటన్‌పై 3-1 గోల్స్ తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత మరోసారి సెమీస్‌కు చేరుకుంది. మంగళవారం(ఆగస్టు 3న) జరగనున్న సెమీస్‌లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది.

Next Story

Most Viewed