- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : టోక్యో ఒలంపిక్స్లో భారత హాకీ జట్టు రికార్డు సృష్టించింది. 41 ఏళ్ల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు సెమీస్కు చేరింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బ్రిటన్పై 3-1 గోల్స్ తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత మరోసారి సెమీస్కు చేరుకుంది. మంగళవారం(ఆగస్టు 3న) జరగనున్న సెమీస్లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది.
Next Story