తీరు మారని భారత్.. 128/4

by  |
తీరు మారని భారత్.. 128/4
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ భారత్ తీరు మారలేదు. 128 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పృథ్వీ షా ఔట్ అయిన తరువాత వచ్చిన కోహ్లీ(3) పురుగులకే వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే(7) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ బాటపట్టాడు. ప్రస్తుతం పుజారా(39), విహారి(3) క్రీజ్‌లో ఉన్నారు.

Next Story

Most Viewed