చూషుల్‌లో ఇవాళ మళ్లీ భేటీ.. అదే టాపిక్ పై చర్చ

by  |
చూషుల్‌లో ఇవాళ మళ్లీ భేటీ.. అదే టాపిక్ పై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: నేడు చూషుల్ లో భారత్-చైనా కోర్ కమాండర్లు ఇవాళ మరోసారి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సరిహద్దు విషయమై చర్చలు జరపనున్నారు. భారత్-చైనా మిలిటరీ ఈసారి భేటీ కావడం 4వ దఫా. ఈ సమావేశంలో సేనల ఉపసంహరణ సెకండ్ ఫేజ్ గురించి ప్రధానంగా చర్చించనున్నారు.



Next Story

Most Viewed