- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెడ్డెస్క్: భారత్,చైనా మధ్య నేడు కమాండర్ల స్థాయి 9వ విడత చర్చలు జరగనున్నాయి. భారత్ లోని చుష్ల్ మోల్దో సెక్టార్ వద్ద ఇరుదేశాల కమాండర్లు భేటీ కానున్నాురు. ఈ భేటీలో తూర్పు లడఖ్ లోని కొనసాగుతున్న సైనిక చర్యల్ని నివారించేలా చర్చించనున్నారు. కాగా గతేడాది జూన్ లఢక్ లోని గాల్వన్ లోయలో జరిగిన సైనికులు ఘర్షణలతో భారత్ – చైనా మధ్య ఉద్రికత్త పరిస్థులు నెలకొన్నాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇరు దేశాలు కమాండర్ స్థాయి చర్చలు జరుపుతున్నాయి.
Next Story