- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరవీరుల నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తెలంగాణ ఇన్ చార్జ్ శంకర్ గౌడ్ తోపాటు పలువురు ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు. అయితే, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించారు. మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించారు.
Next Story