- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. శీతాకాలం మొదటి నెలలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బేలాలో 10.3, అర్లి (టి)లో 10.7, తాంసీలో 10.9, గిన్నెదరి, సిర్పూర్ (యు)లో 11.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు చేసుకున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి వణికిస్తోంది.
Next Story