దర్శనాల పెంపుపై టీటీడీ చైర్మన్ ఏమన్నారంటే

by  |
దర్శనాల పెంపుపై టీటీడీ చైర్మన్ ఏమన్నారంటే
X

దిశ,వెబ్ డెస్క్: తిరుమలలో దర్శనాల పెంపుపై ఇంకా చర్చించ లేదని టీటీడీ చైర్మెన్ వై.వీ సుబ్బారెడ్డి గురువారం తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాతే దర్శనాల సంఖ్య పెంచుతామని వెల్లడించారు. ఆర్జిత సేవల పునరుద్దరణపై కూడా ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ అభిషేక సేవకు అనుమతించాలని చూస్తున్నామని తెలిపారు.


Next Story

Most Viewed