- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: తిరుమలలో దర్శనాల పెంపుపై ఇంకా చర్చించ లేదని టీటీడీ చైర్మెన్ వై.వీ సుబ్బారెడ్డి గురువారం తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాతే దర్శనాల సంఖ్య పెంచుతామని వెల్లడించారు. ఆర్జిత సేవల పునరుద్దరణపై కూడా ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ అభిషేక సేవకు అనుమతించాలని చూస్తున్నామని తెలిపారు.
Next Story