- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
పనాజీ: గోవాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తుంటే రాష్ట్రంలో రానున్న రోజుల్లో కరోనా మరింత విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పలు ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈ మేరకు నేటి(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 10న ఉదయం 7 గంటల వరకు రాష్ట్రంలోని బార్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, జిమ్లు, వాటర్ పార్క్లు, సినిమాహాళ్లు, విద్యాసంస్థలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవలకు వీటి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
Next Story