- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమం మున్సిపల్ ఎన్నికలను తాగింది. తన పోరాటాన్ని ప్రభుత్వానికి తెలపడానికి కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎలమంచిలి మున్సిపాలిటీలో ఓటు హక్కును ఉపయోగించుకున్న ఉద్యమకారులు బ్యాలెట్ పత్రాలపై ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అని రాశారు. ఆదివారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో ఆ పత్రాలను ఎన్నికల సిబ్బంది గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story