- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నిర్మల్ జిల్లా కడెం మండలంలో చిరుతపులి కలకలం రేపింది. కడెం ప్రాజెక్టు దగ్గర గొర్రెల మందపై మంగళవారం చిరుత దాడి చేసింది. సినిమాను తలపించేలా ఒక్కసారిగా ఎటాక్ చేసి, మందలోంచి ఒక గొర్రెను అటవిలోకి లాక్కెళ్లింది. దీంతో గొర్రెలతో పాటు స్థానిక ప్రజలు సైతం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులను సమన్వయం చేసుకొని చిరుత కోసం గాలిస్తున్నారు.
Next Story