- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: నాగర్కర్నూలు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొన్న పట్టణానికి చెందిన యువకుడికి(32) కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారికంగా వెల్లడించారు. యువకుడిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించనున్నట్టు ఆయన తెలిపారు.నాగర్ కర్నూలు పట్టణంలోని యువకుడి నివాస వార్డులో శానిటేషన్ పనులు నిర్వహించాలని, మున్సిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. చుట్టూ పరిసర
ప్రాంతాల్లో వందశాతం లాక్డౌన్ చేపట్టాలని, అతడు ఎవరెవరితో కలిశాడో వివరాలు సేకరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచనలు జారీ చేశారు.
Tags : Nagar Kurnool, Corona case, Positive, young man, delhi markaj,mahaboobnagar
Next Story