- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ శాసనసభ ఉపఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు పోలీసులు సహకరించి మానవత్వం చాటుకున్నారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన నియోజకవర్గంలోని రాజపల్లిలో ఎస్సై లక్ష్మారెడ్డి, హోంగార్డు విజయనిర్మల, ఇల్లంతకుంటలో ఏఎ స్ఐ సురేందర్, ఆబాది జమ్మికుంటలో దివ్యాంగులు, వృద్ధుల పట్ల మానవతా హృదయంతో స్పందించిన పోలీసులు పోలింగ్ బూత్ ల వద్దకు వీల్ చైర్ లలో తీసుకువెళ్లారు.
Next Story