- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, గుమ్మడిదల: మండల కేంద్రమైన గుమ్మడిదలకు చెందిన భాస్కరా చారి వినూత్న రీతిలో గణేషుడి విగ్రహాన్ని తయారు చేశారు. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టి ఇమ్యూనిటీ గల తినుబండారాలు, వ్యాక్సిన్ వస్తువులు, శానిటైజర్ అమర్చి భౌతిక దూరం పాటించే గణపతిని తయారు చేసి అందరి మన్ననలు పొందాడు. ఆ గణపతిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నలుగురిని ఆకర్షిస్తున్నాడు. అతని ఆలోచనకు ప్రతి ఒక్కరు అభినందించారు. ఇదివరకే భాస్కరాచారి మిఠాయిలతో గణనాధుని తయారు చేసి పూజలు నిర్వహించడాన్ని మండల వాసులు గుర్తు చేసుకుంటున్నారు.
Next Story