- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : హుస్సేన్ సాగర్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఖైరాతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని మండపంలోనే నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని కమిటీ నిర్ణయించింది. ఈ సంవత్సరం ట్యాంక్బండ్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునుబట్టి నిమజ్జనాలను జరిపిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
అరుదైన సంఘటన: మేక పిల్లకు పాలు ఇచ్చిన కుక్క
Next Story