ఫ్లాష్.. ఫ్లాష్.. ఖైరతాబాద్ గణేషుడు మండపంలోనే నిమజ్జనం

by  |
Ganeshucu
X

దిశ, డైనమిక్ బ్యూరో : హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఖైరాతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఖైరతాబాద్‌ వినాయక విగ్రహాన్ని మండపంలోనే నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ప్రక్రియ వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని కమిటీ నిర్ణయించింది. ఈ సంవత్సరం ట్యాంక్‌బండ్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పునుబట్టి నిమజ్జనాలను జరిపిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

అరుదైన సంఘటన: మేక పిల్లకు పాలు ఇచ్చిన కుక్క



Next Story

Most Viewed