- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జనగామ: కరోనా టీకా వేసుకున్న మహిళకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎమ్గా విధులు నిర్వర్తిస్తున్న కొత్తపల్లి విజయలక్ష్మి ఇవాళ కరోనా టీకా తీసుకుంది. కోవిడ్ టీకా తీసుకున్న వెంటనే తల తిప్పుతుందని, కళ్లు తిరుగుతున్నాయని ఉన్నపలంగా కింద పడిపోయింది. దీంతో ఆందోళన చెందిన ఇతర సిబ్బంది ఆమెకు బీపీ చెక్ చేసి, జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, విజయలక్ష్మికి ఎలాంటి ఇబ్బంది లేదని పరీక్షించిన వైద్యులు తెలిపారు.
Next Story