- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: ఏపీలో మద్యం ధరలు అధికంగా పెంచడంతో అక్రమార్కుల చూపు కాస్త తెలంగాణపై పడింది. దీంతో ఇక్కడ కొనుగోలు చేసిన మద్యాన్ని ఏపీలో అధిక ధరలకు అమ్ముకుని పలువురు సొమ్ముచేసుకుంటున్నారు. ఈ తరహా అక్రమాలకు తెరలేపిన వారిపై పోలీసులు కూడా కొరడా ఝులిపించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని నది తీరం మీదుగా కర్నూలుకు మద్యాన్ని తరలిస్తున్న 9 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ఒక ఆటో, 7 బైక్లు, రూ. 1 లక్ష 75 వేల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Next Story