- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: ఉమ్మడి జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. బెజ్జంకి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ఐఐటీ విద్యార్ధి పొన్నాల అనిల్(17), కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగంపేట గ్రామానికి చెందిన నంగునూర్ కుమార్ (29) అనే ఈ ఇద్దరు యువకులు శనివారం చెరువులో ఈత కోసం వెళ్లి నీటిలో మునిగిపోయారు. అనిల్ మృతదేహం లభ్యంకాగా, మరోకరికి మృతదేహం కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story