సిద్ధిపేటలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి.. అందులో ఒకరు ఐఐటీ విద్యార్థి

by  |
సిద్ధిపేటలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి.. అందులో ఒకరు ఐఐటీ విద్యార్థి
X

దిశ, మెదక్: ఉమ్మడి జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామంలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. బెజ్జంకి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన ఐఐటీ విద్యార్ధి పొన్నాల అనిల్(17), కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగంపేట గ్రామానికి చెందిన నంగునూర్ కుమార్ (29) అనే ఈ ఇద్దరు యువకులు శనివారం చెరువులో ఈత కోసం వెళ్లి నీటిలో మునిగిపోయారు. అనిల్ మృతదేహం లభ్యంకాగా, మరోకరికి మృతదేహం కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed