- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,క్రైంబ్యూరో : కేంద్రప్రభుత్వం పోలీసు శాఖలో రెండు లక్షల సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. దీనిలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఫిబ్రవరి 6న మొదటి డోస్ వ్యాక్సిన్ ను తిలక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో తీసుకున్నారు.కాగా డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నేడు రెండో డోస్ కొవిడ్ వాక్సిన్ ను తీసుకున్నారు. అంబర్ పేట అర్బన్ హెల్త్ సెంటర్ నందు మెడికల్ ఆఫీసర్ గీతారాణి ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం రోజు ఎంత మంది పోలీస్ అధికారులు వ్యాక్సిన్ తీసుకుంటున్నారనే విషయాన్ని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Next Story