- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయం గడుస్తున్న కొద్దీ నేతల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల నేపథ్యంలో నేతలు కీలక ప్రకటనలు చేస్తున్నారు. నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే.. బీసీల సమస్యలపై పోరాడతానని టీడీపీ నేత, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్. రమణ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా.. తెలంగాణలో నిరుద్యోగం పెరుగుతోందని తెలిపారు. 2023 ఎన్నికల్లో బహుజన రాజ్యాధికారం కోసం పోరాడుతానని అన్నారు.
Next Story