- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నూతన సచివాలయ నిర్మాణ పనులపై అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ అండ్ బీ అధికారులు, వర్క్ ఏజెన్సీ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. తెలంగాణ ఖ్యాతిని చాటేలా నూతన సచివాలయం ఉండాలన్నారు. ప్రతి వారం వచ్చి పనులను పర్యవేక్షిస్తామని తెలిపారు. 12 నెలల్లో సచివాలయ బిల్డింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు
Next Story