ప్రతీ వారం వచ్చి పనులను పర్యవేక్షిస్తా..

by  |
ప్రతీ వారం వచ్చి పనులను పర్యవేక్షిస్తా..
X

దిశ, వెబ్ డెస్క్: నూతన సచివాలయ నిర్మాణ పనులపై అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ అండ్ బీ అధికారులు, వర్క్ ఏజెన్సీ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. తెలంగాణ ఖ్యాతిని చాటేలా నూతన సచివాలయం ఉండాలన్నారు. ప్రతి వారం వచ్చి పనులను పర్యవేక్షిస్తామని తెలిపారు. 12 నెలల్లో సచివాలయ బిల్డింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు

Next Story