- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుల మధ్య మంగళవారం జరిగిన కీలక మ్యాచ్లో ముంబై ఘోర పరాభవాన్ని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన MI… 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. తర్వాత ఛేదనలో హైదరాబాద్ 17.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 151 పరుగులు చేసి విజయం సాధించింది.షాబాజ్ నదీమ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
కాగా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ… నాకు ఈ సీజన్లో ఇది ఐదోమ్యాచ్ మాత్రమే. కానీ కీలకమైన మ్యాచ్లో అవకాశం వచ్చింది. అందులో నేను మంచి ప్రతిభ కనపర్చడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా రావడం చాలా సంతోషంగా ఉన్నది. పిచ్ పరిస్థితని అర్థం చేసుకొని బౌలింగ్ చేశాను. మధ్యలో నాకు కెప్టెన్ వార్నర్ నుంచే కాకుండా సహచరుల నుంచి కూడా సలహాలు అందాయి.
Next Story