- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కొత్తగా ఎన్నికైన వైసీపీ రాజ్యసభ సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏపీ నుంచి ఎన్నికైన వైసీపీ నేతలు పిల్లి సుభాష్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ, పరిమళ్ నత్వానీ మాత్రం ప్రమాణ స్వీకారం చేయడంలేదు. తన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యుడిగా ఈరోజు ప్రమాణస్వీకారం చేయలేకపోతున్నట్లు ఆయన తెలిపినట్లు సమాచారం.
Next Story