- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ పీసీసీ పీఠం రేసులో ముందున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం మాజీమంత్రి కమతం రాంరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని, పార్టీ మార్పుపై వస్తున్నవి కేవలం ఊహాగానాలేనని పేర్కొన్నారు. తనను ఏపార్టీ నేతలు సంప్రదించలేదు, నేను కూడా ఎవర్నీ సంప్రదించలేదన్న జానారెడ్డి.. త్వరలో కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.
Next Story