- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వరంగల్: ప్రపంచాన్నివణికిస్తున్నకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నర్సంపేట పట్టణం వరంగల్ రోడ్డు జంక్షన్ వద్ద ఫైర్ ఇంజిన్ సాయంతో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేసారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచన మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో ద్రావణాన్ని స్ప్రే చేశారు.కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, ఛైర్ పర్సన్ గుంటి రజిని-కిషన్, వైస్ ఛైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
Tags :hypochlorite spray, warangal, corona, lockdown, mla peddireddy
Next Story