- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణకు నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీ కారం చుట్టారు. నియోజకవర్గంలో రెండు డ్రోన్స్ సాయంతో సోడియం హైపో క్లోరైడ్ రసాయనాన్ని చల్లిస్తున్నాడు. ఈ కార్యక్రమం కోసం తన రెండు నెలల వేతనాన్ని కూడా వెచ్చించాడు. నర్సంపేట మున్సిపాలిటీ అంతటా ఇది చల్లించేలా ఏర్పాటు చేశారు. కేవలం డ్రోన్స్ ద్వారానే కాకుండా ఫైర్ ఇంజన్స్, బూమ్ స్ప్రేయర్స్ లాంటి యంత్రాలతోనూ ఈ రసాయనాన్ని చల్లిస్తున్నారు. ఎమ్మెల్యే స్వయంగా దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.
tags;narsampet mla,peddi sudarshan reddy,spray,hypochlorite
Next Story