హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రూ. 15 లక్షల విరాళం

by  |

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన ఆనంతుల శ్యామ్ మోహన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరపున సీఎం సహాయనిధికి రూ.15 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 149 దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటకు రాకుండ ఉండాలన్నారు.

Tags: carona, donation, hyderabad public school, ts news

Next Story