- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన ఆనంతుల శ్యామ్ మోహన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరపున సీఎం సహాయనిధికి రూ.15 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 149 దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటకు రాకుండ ఉండాలన్నారు.
Tags: carona, donation, hyderabad public school, ts news
Next Story