- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి , హైదరాబాద్: సాంకేతిక సమస్య తలెత్తడంతో హైదరాబాద్ నగరంలో మరోసారి మెట్రో రైలు మార్గం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో మెట్రోలో ప్రయాణిస్తున్న వారు ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్ నుంచి అమీర్పేట్ మార్గంలో వస్తున్న మెట్రో రైలు ఆగిపోవడంతో.. ఆ లైన్లో సుమారు 20 నిమిషాల పాటు మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. వెంటనే మెట్రో సిబ్బంది మరమ్మత్తులు చేపట్టి మెట్రో రైళ్లను పునరుద్ధరించారు. గతంలో కూడా పలుసార్లు ఇలాగే మెట్రో రైలు నిలిచిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు.
Next Story