- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో రెండో విడత కరోనా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. దీనిలో భాగంగా పాతబస్తీలోని పేట్లబర్జులో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ సురక్షితమని.. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. పోలీసు సిబ్బంది తమ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా వేయించుకోవాలని సూచించారు. కాగా, ఇటీవల రాచకొండ సీపీ మహేశ్ భగవత్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్నారు.
Next Story